Wednesday, April 2, 2025
spot_img

sherlingampalli

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తారా.! రెవెన్యూ అధికారులకే సవాలు విసురుతున్న శ్రీ మంజునాథ కన్స్ స్ట్రక్షన్ ప్రభుత్వ, అసైన్డ్ భూములను పొతంపెడ్తున్న జి.అమరనాథ్ రెడ్డి శ్రీ మంజునాథ నిర్మాణ సంస్థ, వారి సహచరులు...

స‌ర్కార్ భూములు స్వాహా

గత సర్కార్‌లో కంటే మించిపోతున్న ఆక్రమణలు ప్రభుత్వ భూములకు రక్షణ కరవు కన్ను పడితే ఖతం చేస్తున్న కబ్జాకోరులు రెవెన్యూ, స‌ర్వే అధికారుల ఫుల్ సపోర్ట్ సిటీ పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములు మాయం సర్వే నెంబర్ 170 లోని 10 గుంటల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో యధేఛ్చగా కబ్జాలు మాముళ్ల మత్తులో ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వాలు...

అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

శేరిలింగంపల్లి జోన్‌ చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టారు. సర్కిల్‌లోని మాదాపూర్‌ డివిజన్‌ అయ్యప్ప సొసైటీలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చోటు చేసుకుంటున్నాయి అని అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. అయ్యప్ప సొసైటీలో మంగళవారం పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. పిల్లర్లను తొలగించటంతో పాటు స్లాబ్‌లను నేలమట్టం చేశారు. కమిషనర్ గారి...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS