భారత సీనియర్ క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కీలక ప్రకటన చేశాడు.అంతర్జాతీయ,దేశీయ క్రికెటర్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ సందర్బంగా ఆ వీడియోలో మాట్లాడుతూ,దేశం కోసం ఆడాలనేది నా కల,అదృష్టవశాత్తు ఆ అవకాశం నాకు లభించింది..ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచినవారందరికి ధన్యవాదాలు..జీవితంలో ముందుకు...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...