బాధితులకు అండగా గులాబీ జెండా
రజతోత్సవ వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కెటిఆర్
కాశ్మీర్ ఉగ్రదాడి మృతులకు నివాళి
తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్లా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బాధితులకు అండగా నిలిచేది గులాబీ జెండా ఒక్కటే అని తెలిపారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ సభ...
అఘోరీ శ్రీనివాస్ను మహిళా జైలుకు తరలించారు. ఉమెన్ ట్రాన్స్ జెండర్ కావడంతో చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. యూపీలో అరెస్ట్ చేసిన అఘోరిని...