హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు శనివారం (మే 31న) రూ.6 లక్షల విలువైన ఇ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఇ-సిగరెట్లను విక్రయిస్తున్న సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు బ్రాండ్ల సిగరెట్లతోపాటు 2 బైక్లను, 3 సెల్ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను.. మంగల్హాట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇద్రిస్, మల్లేపల్లి ఏరియాకి చెందిన ఆమీర్...
(ఓ వైపు మూసీ నది సుందరీకరణకు ప్రభుత్వం బృహత్తర ప్రణాళికలు)
భూ అక్రమార్కులు పక్కా ప్రణాళికతో కబ్జాలు
అంబర్పేట్లో హైడ్రాను బూచిగా చూపి మట్టిని డంప్ చేస్తున్న కబ్జాదారులు
రెవెన్యూ యంత్రాంగంపై తీవ్ర...