Saturday, October 4, 2025
spot_img

south korea

దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ విధింపు

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకొరియాపై సానుభూతి చూపిస్తూ ప్రతిపక్షాలు దక్షిణ కొరియా రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని..ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ఎమర్జెన్సీ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందని యూన్ యోల్ తెలిపారు.

దక్షిణ కొరియాతో సరిహద్దును మూసివేస్తాం

కీలక నిర్ణయం తీసుకున్న ఉత్తర కొరియా ప్రభుత్వం ఉత్తర కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసివేస్తామని ప్రకటించింది. దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించమని ఉత్తర కొరియా సైన్యం వెల్లడించింది. ఉత్తర కొరియా తీసుకున్న ఈ నిర్ణయంపై దక్షిణ కొరియా సైన్యం స్పందిస్తూ, ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img