రాజేంద్రనగర్ మండలంలోని రాంబాగ్ లో సర్వే నెం. 523లో భూమి మాయం
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్న స్థలం స్వాహా
ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు
బహుళ అంతస్థుల భవనం నిర్మాణాలు
జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ఫుల్ సపోర్ట్
తహసీల్దార్ నిర్లక్ష్యంతో జోరుగా నిర్మాణ పనులు
ముడుపులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులా..?
ఎండోమెంట్ భూమిలో నిర్మాణాలకు అనుమతులు...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...