రాజేంద్రనగర్ మండలంలోని రాంబాగ్ లో సర్వే నెం. 523లో భూమి మాయం
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని పక్కనే ఉన్న స్థలం స్వాహా
ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు
బహుళ అంతస్థుల భవనం నిర్మాణాలు
జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారుల ఫుల్ సపోర్ట్
తహసీల్దార్ నిర్లక్ష్యంతో జోరుగా నిర్మాణ పనులు
ముడుపులు తీసుకొని టౌన్ ప్లానింగ్ అధికారుల అనుమతులా..?
ఎండోమెంట్ భూమిలో నిర్మాణాలకు అనుమతులు...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...