కెప్టెన్ రోహిత్ శర్మను సూచించిన సురేష్ రైనా,హర్భజన్ సింగ్
సెప్టెంబర్ లో టీమిండియా బాంగ్లాదేశ్ తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడబోతుంది.ఈ క్రమంలో భారత మాజీ క్రికెట్ ఆటగాళ్లు సురేష్ రైనా,హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బాంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వెయ్యొద్దని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించారు.ఇదిలా ఉండగా టెస్ట్ క్రికెట్ లో...
హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్
హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్...