Monday, August 18, 2025
spot_img

suryapet

రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి

జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు సూర్య‌పేట, జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం లోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ సెంటర్ ద్వారా 1680 క్విoటాల ధాన్యం ను మిల్లులకి ఎగుమతి చేశామని...

తిమ్మాపురంలో బయటపడ్డ పురాతన శివలింగం

శివలింగంతో పాటు నాగుపడిగా ఉన్న విగ్రహాలు లభ్యం ఆ శివలింగానికి పెద్ద ఎత్తున పూజలు చేస్తున్న గ్రామస్తులు, భక్తులు చివ్వెంల మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో సోమవారం రానాబోతు బాధిరెడ్డి వ్యవసాయ భూమిలో బండరాళ్లు తొలగిస్తుండగా శివలింగం, నాగపడిగా విగ్రహాలు బయటపడింది. దీంతో ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఊరికి దూరంగా బండల్లో ఉన్న ఈ శివలింగాన్ని, నాగపడిగా...

కారులో సారు, చిట్టీల జోరు..

పదవ తరగతి విద్యార్థులకు చిట్టీలు అందించేందుకు వచ్చిన ఉపాధ్యాయులు విలేకరుల రాకతో నడక బాట పట్టిన ఉపాధ్యాయులు తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల సూర్యాపేట బాలుర - 1 ఉపాధ్యాయుల నిర్వాహకం పరీక్షలు రాసే విద్యార్థులకు చిట్టీలు ఎలా అందించాలో ఇంటర్మీడియట్ విద్యార్థికి ట్రైనింగ్ ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తరుణంలో కొందరు ఉపాధ్యాయులు అత్యుత్సాహం...

జగదీశ్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలి

అసెంబ్లీ స్పీకర్‌ను కోరిన బీఆర్ఎస్ శాసనసభాపక్షం బీఆర్‌ఎస్‌ సభ్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై ఏకపక్షంగా విధించిన సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తి వేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం స్పీకర్‌ను కోరింది. స్పీకర్ పట్ల సీనియర్ శాసనసభ్యుడైన జగదీశ్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తించలేదని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సస్పెన్షన్‌పై ఫ్లోర్ లీడర్ల అభిప్రాయం కానీ, బీఆర్ఎస్ పార్టీ...

కీచ‌కులైన ఉత్త‌ములే..

వీరికి ఫోక్సో చట్టం వర్తించదా.? కీచక ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలేవి.? తప్పుచేయకపోతే ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎందుకు.? జిల్లాలో విద్యా వ్యవస్థను గాడిన పెట్టే వారెవరు.? జిల్లాలో విద్యాశాఖ అధికారి ఉన్నాడా.? గత కొంతకాలంగా జిల్లాలో విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలతో జిల్లా ప్రజలకు ఏం అర్థం కాని పరిస్థితి ఏర్పడిరది. జిల్లా కార్యాలయంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యా యుల తీరు,...

త‌ప్పు చేసినా కాపాడుతారా..

వేణుగోపాల‌పురం కార్య‌ద‌ర్శిపై చ‌ర్య‌లెక్క‌డ‌… వరుస తప్పిదాలతో వివాదాస్పదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన కార్యదర్శి విజయలక్ష్మి..! మైనర్‌ బాలుడికి నీళ్ల టాంకర్‌ ఇచ్చి ప్రమాదానికి కారకురాలిగా మారినా చర్యలు శూన్యం..! కలెక్టర్‌ స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు.. గ్రామ పంచాయతీకి చెందిన నీళ్ల టాంకర్‌ను మైనర్‌ బాలుడికి అప్పగించి ప్రమాదానికి కారకురాలైన ఘటన ఒకటైతే, వీధి దీపాల వ్యవహారంలో మండల అధికారుల...

లెక్క త‌ప్పిన‌.. లెక్క‌ల మాస్ట‌ర్

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మ్యాస్‌ టీచర్‌.. టీచర్‌కి దేహ శుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు.. మందుల సామేల్‌ నియోజకవర్గంలో ఘటన… రాజీ కుదుర్చిన మాజీ ప్రజాప్రతినిధి… విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన జిల్లా విద్యాశాఖ… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్దనే విద్యాశాఖ.. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరుగుతున్న పట్టించుకోని అధికారులు గురువు దైవంతో సమానం అనేది పాత మాట. ప్రస్తుత సమాజంలో బాలికలకు...

అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు అడ్డు ఎవ‌రు..

పట్టణంలో సెల్లార్‌ లతో అక్రమ నిర్మాణాలు.. అక్రమ నిర్మాణాలు అయిన, కూల్చివేతలు లేవే..? ఎక్కడ చూసినా అక్రమ షెడ్ల నిర్మాణాలే.. నోటీసులు కాసుల కోసమేనా..? పత్తలేని జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌. సూర్య‌పేటలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అభివృద్ధిలో జిల్లా శరవేగంగా ముందుకు వెళ్తుంటే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద రోడ్లు కాస్త చిన్న రోడ్లుగా మారుతున్నాయి....

బంగారం చోరీకి పాల్పడిన కేసులో ముగ్గురికి రిమాండ్‌

సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలో మఠంపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్‌ చేసి ఇంటితాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించారు. హుజూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలో...

ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించడం సరికాదు

ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని హుకుం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల ముందు ధర్నా కళాశాలలో చేరేటప్పుడు విద్యార్థులతో మాట్లాడిన ఫీజ్‌ ఒప్పందంకు భిన్నంగా, ఫీజులు చెల్లించాలని ఎస్వి కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం ఎస్‌వి డిగ్రీ కళాశాల ముందు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS