Wednesday, April 2, 2025
spot_img

tahasildar

మారుతీ కాలనీ స‌ర్వే నెం. 199/28 కబ్జా కాదు..

గత 30 ఏళ్ల క్రితం ఈ స్థ‌లం కొనుగోలు చేశామ‌న్న మంత్రి లక్ష్మణ్‌ కాప్రా తహసీల్దార్‌పై రూ. 50 లక్షల పరువు నష్ట ధావా వేస్తాం తహసిల్దార్‌ సుచరిత మాపై క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు మారుతి కాలనీలో ఉన్నటువంటి 199/28 సర్వే నెంబర్లో గల 15 గుంట స్థలము ప్రభుత్వ భూమి కాదని, పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉన్నాయని మంత్రి...

ప్రభుత్వ భూమి కబ్జా దారులపై కఠిన చర్యలు తప్పవు

కాప్రా మండల్‌ మారుతీ కాలనీ స‌ర్వే నెంబర్‌ 199/28లో గల 15 గుంటల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకుంటాం ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు కాప్రా తహసీల్దార్‌ సుచరిత కాప్రా ప్రాంతంలో ఉన్నా ప్రభుత్వ భూములు మొత్తం వెలికితిస్తా ప్రభుత్వ భూమి ఎక్కడ వున్నా మాకు తెలుపండి కాప్రా తహసీల్దార్‌ కాప్రా సర్కిల్‌ పరిధి కుషాయిగూడ...

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌భుత్వం కృషి

వీఆర్వో,వీఆర్ఏల‌ను తిరిగి రెవెన్యూ శాఖ‌లోకి తీసుకురావాలి 317 జీవో ద్వారా బ‌దిలీ అయిన అధికారుల‌నూ పూర్వ జిల్లాల‌కు బ‌దిలీ చేయాలి అన్ని స్థాయిల్లో అర్హులైన వారికి ప‌దోన్న‌తులు క‌ల్పించాలి టెక్నిక‌ల్ ఉద్యోగుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాలి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో బ‌దిలీ అయిన త‌హ‌శీల్దార్ల‌ను పూర్వ జిల్లాల‌కు బ‌దిలీ చేయాలి ఈనెల 29న 900 మంది తహశీల్దార్లతోను,అక్టోబరు 6న డిప్యూటీ కలెక్టర్స్,అదనపు కలెక్టర్లు...

బ‌రితెగించిన పంచాయ‌తీరాజ్‌ అధికారులు

(మొయినాబాద్ మండ‌లంలో 111 జీవోకు వ్యతిరేకంగా అక్రమ నిర్మాణాలు) యధేచ్చగా బహుళ అంతస్తులు కడుతున్న అక్రమార్కులు పట్టించుకోని పంచాయతీ రాజ్ అధికారులు ఎంపీడీవో, తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా అక్రమ కట్టడాలు సురభి హెవెన్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్న ఎంపీవో, కార్య‌ద‌ర్శులు పొలిటికల్ లీడర్లతో దోస్తి కడుతున్న ఎంపీవో వెంకటేశ్వరరెడ్డి నిర్మాణ పనులు పూర్త‌వుతున్న ప‌ట్టించుకోని అధికారులు అవినీతి అధికారులపై పంచాయ‌తీ రాజ్ క‌మీష‌నర్...

స‌ర్కార్ భూమి ఆక్రమణపై చర్యలేవి..?

స‌ర్వే నెంబర్ 462లో సర్కారు భూమి కబ్జా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు భేఖాతర్ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న తహసిల్దార్ ఆదాబ్ కథనంపై స్పందించిన జిల్లా యంత్రాంగం సర్వేచేసి అక్రమమని తేల్చిన అధికారులు అయినా.. బహుళ అంతస్తుల నిర్మాణాలు ప‌ట్టించుకోని హైడ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాథ్‌ తెలంగాణలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ సహా చెరువులు, కుంటలు కబ్జాకు గురవుతున్నాయి.గుట్టలు,చెట్లు, పుట్టలను సైతం అక్రమార్కులు వదిలి పెట్టడం...

అధికారుల అండతో సు’రభీ” గేమ్

ఎంపీడీవో,తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా యధేచ్చగా కట్టడాలు సురభి హెవెన్ లో 111 జీవోకు విరుద్ధంగా బహుళ అంతస్తులు విధులను పక్కనపెట్టి నాయకులతో అంటకాగుతున్న అధికారులు అంతా మా ఇష్టం అంటున్న వైనం ప్రభుత్వ పెద్దలు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రభుత్వ భూములు, ఆస్తులను కాపాడాల్సిన గవర్నమెంట్ అధికారులు అక్రమార్కులకు అంటగడుతున్నారు. 'ఏనుగులు మింగేవాడికి పీనుగల పిండాకూడు' అన్నట్టుగా భూకబ్జాలు,...

అక్ర‌మాలు చేయ‌డంలో, రాజీప‌డ‌ని రాధా..

అక్రమార్కులకు ఎమ్మార్వో రాధా ఫుల్ సపోర్ట్ స‌ర్వే నెంబ‌ర్ 993లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి, క‌బ్జాదారుల‌పై క్రిమినల్ కేసులు పెట్టామ‌న్న ఎమ్మార్వో కానీ, నిర్మాణాలు కూల్చివేయ‌కుండా, ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌కుండా లోపాయికారి ఒప్పందాలు తప్పించుకునే ప్రయత్నంలో తహశీల్ధార్ రాధా 423ఎకరాల భూమికి గాను.. మిగిలింది వంద ఎకరాలే ప్ర‌భుత్వ భూమి క‌బ్జా చేస్తే చ‌ర్య‌లు తీసుకొని క‌లెక్ట‌ర్‌ ఆదాబ్ కు తప్పుడు...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS