మాదాపూర్ లోని ఓ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ
భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
06 మంది మహిళలు,14 మంది యువకులు అరెస్ట్
డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమనిస్తున్న పోలీసులు
రూ.1 లక్ష విలువ చేసే మద్యం,డ్రగ్స్ సీజ్
ఈవెంట్ ప్రమోటర్ కిషోర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ లో వ్యభిచార ముఠాను గుట్టురట్టు చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.ఇతర ప్రాంతాల నుండి యువతులను నగరానికి తీసుకోవచ్చి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో సూర్య కుమారి అలియాస్ రాణి (38),విజయ్ శేఖర్ రెడ్డి (49), మూఖర్జీ (30) ఉన్నారు.మరో ఇద్దరు తప్పించుకునట్టు పోలీసులు తెలిపారు.జూబ్లీహీల్స్...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...