పోచారం మున్సిపాలిటీలో పన్నుల కుంభకోణం
సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ కేవలం రూ. 5.9 లక్షలు, నీలిమ హాస్పిటల్ కేవలం రూ. 88 వేలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లింపులు
పన్ను మదింపు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్
చట్టపరమైన చర్యలకు డిమాండ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో జరిగిన భారీ పన్నుల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది....
టాక్స్ ఫిక్సేషన్కు సంబంధించిన రికార్డులు తీకుకెళ్లిన జిల్లా పంచాయత్ రాజ్ అధికారి ఆర్.సునంద
దివీస్ కంపెనీ జీపీకి చెల్లించాల్సిన పన్ను కుదింపు
భారీగా ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం
లెక్కలు తారుమారుచేసిన అప్పటి డీఎల్పీఓ, ఎంపీఓ, కార్యదర్శి, సర్పంచ్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు
దివిస్ పరిశ్రమకు సునంద ఆద్వర్యంలోని కమిటీనే ట్యాక్ ఫిక్సేషన్
డొల్లతనం బట్టబయలు కావడంతో ఉరుకుల పరుగులు
ఈ క్రమంలో...