Friday, October 24, 2025
spot_img

telangana congress

ముగ్గురు మంత్రులకు ఉద్వాసన.?

మంత్రుల చేష్టలతో విసిగిపోయిన ప్రభుత్వం, పార్టీ పెద్దలు వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి అవకాశం.! అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దూకుడు పెంచిన సీఎం నెలాఖరుకల్లా అన్ని చక్కదిద్దాలన్న యోచనలో కార్యాచరణ బీఆర్ఎస్ హయాంలోని తప్పులను వెలికితీసే పనులు వేగవంతం స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా పథకాల అమలుకు శ్రీకారం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏఐసీసీ నూతన...

ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు.తాజాగా ఇటీవల తెలంగాణలో రైతులకు రూ.లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే.వరంగల్‌లో భారీ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీను ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.దీంట్లో భాగంగానే సోనియా గాంధీ తో పాటు రాహుల్ గాంధీ ను కూడా కలిసే అవకాశం ఉంది.మరోవైపు సాయింత్రం కాంగ్రెస్ జాతీయ...

ఎన్ని సమస్యలు ఎదురైన రైతులకు రుణమాఫీ చేస్తున్నాం

ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోరూ.7 వేల జమ కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img