రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలు ఉండాలని ప్రార్థించారు. పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్ అన్నారు. దేశ...
దేవాలయాలపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి
విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.మోహనకృష్ణ భార్గవ
జనగామ జిల్లా కేంద్రంలోని సిరిపురం కళ్లెం గ్రామ రహదారి మధ్యలో గల కట్టమైసమ్మ దేవాలయంపై గత శనివారం ఎవరో గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఎవరు లేనపుడు కోవెలని కూల్చివేసి, అమ్మవారి విగ్రహాన్ని సైతం పగలగొట్టే ప్రయత్నం...
స్మార్ట్ ఫోన్ లేని వాడు నేటి డిజిటల్ యుగపు మనిషే కాడు అనే విపరీతమైన రోజులు వచ్చాయి. ఇంటర్నెట్ వాడకపోతే మానసిక దిగులు పెరుగుతుంది. వాట్సాప్, ఫేస్బుక్లు చూడకపోతే ముద్ద దిగడం లేదు. స్మార్ట్ ఫోన్ జేబులో లేక పోతే క్షణం గడవడం లేదు. స్మార్ట్ ఫోన్ను ఇంట్లో మరచిపోతే ఊపిరి ఆగినంత పని...
పలు భాషలలో 34 చిత్రాలకు డీవోపీగా పనిచేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు, అను ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘బూమరాంగ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, My3 ఆర్ట్స్ బ్యానర్లపై లండన్ గణేష్, డా. ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు....
పేట్ల బురుజు ఆధునీక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి బై అండ్ సప్లయ్లో గోల్మాల్
ప్రైవేట్ మెడికల్ ఏజెన్సీలతో కుమ్ముక్కు
రోగుల కేస్షీట్లలోనూ ఇవ్వని మందులు మెన్షన్..!
కొన్ని మందులు ఆసుపత్రి నుంచి బయట మెడికల్ షాపులకు..
ఆదాబ్కు ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేందుకు ససేమీరా
చెల్లింపు బిల్లులలో నీకేంతా..? నాకేంతంటున్న అధికారులు
దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో నష్టం
ఆస్పత్రిలో జరుగుతున్న స్కాంపై...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్ సర్టిఫికేషన్ తీసుకోనున్నది. ఆయా...
శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం
సొరంగ పనులు చేపడుతుండగా కూలిన పైకప్పు
నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ లో 14వ కి.మీ వద్ద ప్రమాదం
కూలిన టన్నెల్ పైకప్పు… చిక్కుకుపోయిన 8 మంది
ముమ్మరంగా సహాయక చర్యలు… అయినా కనిపించని పురోగతి
ఆ ఎనిమిది ఇంకా సజీవంగానే ఉన్నారా? అంటూ సందేహాలు
సొరంగంలోనికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ జిల్లా...
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ బి.ఆనంద్ కుమార్ను అరెస్టు చేసిన ఎసిబి
తన కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
పైలెట్ ప్రాజెక్టు సాంక్షన్ కొరకు చేపట్టిన వసూళ్ల పర్వం
నాగోలులోని ఆనంద్ కుమార్ ఇంటిపై ఏసీబీ దాడులు..
కోట్లాది రూపాయలు కూడా పెట్టినట్లు ఫిర్యాదులు!
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేస్తూ,...
పాస్పోర్టు రెన్యువల్ కోసం వెళ్లిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సికింద్రాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్ పాస్పోర్టు ఆఫీసు వచ్చారు. తన పాస్పోర్టును రెన్యూవల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్ పాస్పోర్టును సబ్మిట్ చేసి సాధారణ పాస్పోర్టును తీసుకునేందుకు కేసీఆర్ పాస్పోర్టు కార్యాలయానికి...
అర్థరాత్రి దాటిన తరవాత రాష్ట్రపతి ఉత్తర్వులు
భారత ఎన్నికల సంఘం(Election Commission of India) ప్రధాన కమిషనర్ సీఈసీగా జ్ఞానేష్ కుమార్(Gyanesh Kumar) నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయనతోపాటు ఎన్నికల కమిషనర్గా వివేక్జోషిని నియమించారు. అంతకుముందు నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్...
వ్యక్తిగత క్యాటగిరిలో 1172 నామినేషన్స్
చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 నామినేషన్స్
ఈ నెల 21 నుండి స్క్రీనింగ్ చేయనున్న జ్యూరీ సభ్యులు
రాష్ట్ర ప్రభుత్వం...