Friday, September 20, 2024
spot_img

telangana

తెలంగాణ సీపీగెట్‌ దరఖాస్తుకు నేడే చివరి గడువు

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం,ఎంఎస్‌సీతోపాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరేందుకు నిర్వహిస్తున్న సీపీగెట్‌కు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈరోజే చివరి అవకాశమని (ఈ రోజు) జూన్ 17తో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగుస్తుందని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.సీపీగెట్‌కు...

కాంగ్రెస్ పాలనలో యువత ఆందోళనకు గురవుతున్నారు :హరీష్ రావు

ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది గ్రూప్ 1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు 1:100 ప్రకారం మెయిన్ పరీక్షలకు అవకాశం ఇవ్వండి ఆరు నెలలు గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు ఆరు గ్యారంటీల కోసం ప్రజా పాలనలో భాగంగా తీసుకున్న దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు మాజీ...

నిప్పులేనిదే పొగ రాదని మీకు తెల్వదా సారు..

ఆజ్ కి బాత్ కేసీఆర్ సారు..మీరు తీసుకొచ్చిన గొర్ల పథకంనిజంగా గొల్లకూర్మలను బాగుజెసేటందుకేన..?జూన్ 20,2017న సిద్ధిపేట జిల్లా కొండపాకలోమొదటిసారి గొర్రెలు పంచిర్రు..మరి నవంబర్ 2023దాకా మీరే అధికారంలోఉన్నారు కదా..అరేండ్ల సంది ఎంతమంది గొల్లకూర్మఅన్నలకు గోర్లు ఇచ్చిర్రు..ఎన్ని యూనిట్లు మంజూరీచేసి..లబ్ధిదారులకు ఇయ్యకుండా బిల్లులు దొబ్బీర్రు..గిదంత మీకు ఎరుకలేకుంటేనే జరిగిందా..??మీ జేబుల పైసలు పడలేద..??నిప్పులేనిదే పొగ రాదని మీకు...

గ్రూప్ 02 అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి మరో అవకాశం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్2 సర్వీసుల రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తూ చేసుకున్న అభ్యర్థులకు టీపీఎస్సి ముఖ్యమైన సూచనలు జారీచేసింది.అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫాంలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు అవకాశం కల్పించింది.ఎడిట్ చేసుకునేందుకు జూన్ 16 ఉదయం 10 గంటల నుండి జూన్ 20వ తేదీ సాయింత్రం 5 గంటల...

అందుబాటులోకి సామ్ సంగ్ గెలాక్సీ ఏఐ సిరీస్

గెలాక్సీ ఏఐ సిరీస్ విక్రయాలను ప్రారంభించినట్లు సామ్ సంగ్ వెల్లడించింది.ఈరోజు నుండి ఏపీ,తెలంగాణలోని అన్నీ బిగ్ సి షోరూంస్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉందని సామ్ సంగ్ ఫౌండర్ బాలు చౌదరి పేర్కొన్నారు.ఈ మొబైలు ధర రూ.39,999 ఉందని తెలిపారు.ఈ మొబైల్ లో అత్యంత అధునాతన ఫ్యూచర్లు అందుబాటులో ఉన్నాయని, 50 ఎంపీ...

బడిబాట కార్యక్రమం ఆశించిన ఫలితాలు సాధించేనా…!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బడి బాట కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా విద్యాశాఖ రూపొందించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయ, ఉపాధ్యయనీయులు పాల్గొని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి బడికి వెళ్లె పిల్లల సంఖ్య తెలుసుకుంటూ స్కూల్ కు వెళ్లని పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ బాల...

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 ఫలితాలు విడుదల

టీజీ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. మధ్యాహ్నం ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్‌ కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలలను వెబ్‌సైట్‌ లింక్‌లో అందుబాటులో ఉంచారు. లాసెట్‌, పీజీఎల్‌సెట్‌కు కలిపి 20,268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 29,258 మంది...

గొర్రెల స్కాంలో కీలక పరిణామం,రంగంలోకి ఈడీ

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ స్కాం పై దర్యాప్తు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది.గొర్రెల పంపిణిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఈడీ గుర్తించింది.ప్రివెన్షాన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ స్కాం పై దర్యాప్తు చేయనుంది.సంభందించిన...

రైతులను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారు: హరీష్ రావు

రైతుబంధు పై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు సాగుకే ముందు రూ 7500 ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి,ఇచ్చినహామీ పై కట్టుబడి ఉండాలి బీఆర్ఎస్ ప్రభుత్వం వర్షలు పడగానే రైతుబంధు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఫామ్ ఆయిల్ రైతులను చిన్న చూపు చూస్తుంది : హరీష్ రావు రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి విఫలం అయ్యారని అని అన్నారు మాజీమంత్రి...

తెలంగాణ దేశానికి రోల్ మెడల్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

అరవై ఏళ్ల గోసకు, సుదీర్ఘ పోరాటాలకు, అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు నేడు.సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై గొంతెత్తగా, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అని తెగించి కొట్లడగా.. స్వరాష్ట్రం సాధించిన రోజు నేడు.తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేర్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీది.దశాబ్దిలో శతాబ్దకాల అభివృద్ధిని చేసుకొని,...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img