Tuesday, April 22, 2025
spot_img

telangana

రైతులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

గురువారం రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.బుధవారం టీపీసీసీ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు.దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని,బుధవారం (రేపు)...

ఆగష్టు నేల దాటాక ముందే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగష్టు నెల దాటాక ముందే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.ప్రజాభవన్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.ఈ సందర్బనగా అయిన మాట్లాడుతూ,రైతులకు రుణమాఫీ చేయడం కోసం నిద్రలేని రాత్రుళ్ళు గడిపాం అని తెలిపారు.అర్హులైన అందరికి రుణమాఫీ చేస్తాం అని అన్నారు.రేషన్ కార్డులు...

గూడెం మహిపాల్ కి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసింది

మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసిందని ప్రశ్నించారు మాజీమంత్రి హరీష్ రావు.బీఆర్ఎస్ పార్టీ గూడెం మహిపాల్ రెడ్డికి మూడుసార్లు ఎమ్మెల్యే చేసిందని,పార్టీ వదిలి వెళ్లిన కార్యకర్తలు దైర్యంతో ఉన్నారని తెలిపారు.ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లిన బీఆర్ఎస్...

బదిలీల పరేషాన్

మైనార్టీ గురుకులాల్లో గంద‌ర‌గోళం సీసీఏ రూల్స్‌కు విరుద్దంగా సీనియార్టీ రిలీజ్ ప్ర‌ధాన కార్యాల‌యం ముందు టీచ‌ర్స్‌ ధ‌ర్నా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ప్ర‌మోష‌న్లు, బ‌దిలీలు కోర్టు ఉత్త‌ర్వులు ఉన్న ప‌ట్టించుకోని మైనార్టీ గురుకుల కార్య‌ద‌ర్శి తెలంగాణలో బదిలీల కాలం నడుస్తోంది. అదేవిధంగా ఉద్యోగుల ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలుచోట్ల అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ, పైసల పలుకుబడితో...

ఈపీఎఫ్ జమలో,కాంట్రాక్టర్ కక్కుర్తీ

శ్రీరాంపూర్ ఓసీపీలో భారీ అవినీతి సీఆర్ఆర్ జాయింట్ వెంచర్ సంస్థ మోసం ఈపీఎఫ్ జమ చేయడంలో ఇష్టారాజ్యం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యవహారం కాంట్రాక్టర్‌కు సహకరిస్తున్న అధికారులు 18నెలల్లో సుమారు రూ.55 లక్షలు స్వాహా ఈపీఎఫ్ జమలో మోసాలకు పాల్పడ్డట్లు కార్మికుల ఆరోప‌ణ‌ సింగరేణిలో ఉద్యోగాలంటేనే భయం.. భయం.అసలు ఇంటినుంచి బయల్దేరిన వ్యక్తి తిరిగి ఇంటికి వస్తాడా లేదా అని ఎదురుచూస్తుంటారు ఇంట్లోళ్లు.అంత డేంజర్...

ప్రజలతో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి

పోలీస్ కమిషనర్లు,ఎస్పీలతో సమావేశమైన డీజీపీ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడం వల్ల ప్రజలు సంతృప్తి చెందుతారు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా వెంటనే కేసులు నమోదు చేయాలి త్వరలోనే జిల్లాల వారీగా తనిఖీలు: డీజీపీ జితేందర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ పోలీస్...

మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో బోనాల పండుగ సంబరాలు

కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది రాష్ట్ర ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి :తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు .మంగళవారం సునీత రావు ఆధ్వర్యంలో గాంధీభవన్ లో ఆషాద మాసం బోనాల...

రైతులకు శుభవార్త,జులై 18న రూ.లక్ష రుణమాఫీ

రైతురుణమాఫీ పై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.మంగళవారం సచివాలయంలో కలెక్టర్ లతో రేవంత్ రెడ్డి చర్చించారు.పలు అంశాల పై చర్చించిన అనంతరం ఈ నేల 18న సాయింత్రం లోగా రైతులకు రూ.1 లక్ష రుణమాఫీ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులకు ఆదేశించారు.రుణమాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు స్పస్టమైన...

ప్లేట్ల బుర్జు ప్రసూతి ఆస్పత్రిలో భారీ స్కాం.!

బై అండ్ స‌ప్ల‌య్ ఏజెన్సీల వివ‌రాలు కోరిన ఆదాబ్‌ ఆర్టీఐ చ‌ట్టాన్ని ఉల్లంఘించి ఆ స‌మాచారాన్ని ఇవ్వ‌లేమ‌ని రిప్లైయ్‌ వివరాలు వెల్లడిస్తే అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు అవుతుంద‌ని ఆందోళ‌న‌ బై అండ్ స‌ప్ల‌య్ ఏజెన్సీల‌తో లోపాయికారి ఒప్పందాలు జ‌న‌రిక్ మందులు కాకుండా బ్రాండెడ్ మెడిసిన్ కొనుగోలు చేస్తున్న ఆస్ప‌త్రి పేషెంట్ల కేసు షీట్ల‌ను ప‌రిశీలిస్తే అస‌లు బాగోతం తెలుస్తుంది.. క‌మీష‌న్ల కొర‌కు ఇన్‌స్టాంట్ కొనుగోలు.....
- Advertisement -spot_img

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS