Tuesday, April 22, 2025
spot_img

telangana

కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలి

స్పీకర్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిశారు.తమ పార్టీ నుండి గెలిచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన10 మంది ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయాలని కోరారు.మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా స్థానాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.వెంటనే...

రాజకీయ ప్రయోజనాల వలలో విలవిలలాడుతున్న ప్రజలు

ఇన్నేళ్ళుగా తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు"ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్నట్లుగా ఉంది..నాటి నుండి మొన్నటి వరకు రాజకీయ ప్రయోజనాల వలలోవిలవిలలాడుతున్న ప్రజలు.. ప్రయత్న లోపం ఇరు రాష్ట్రాలకు శాపం..విభజన ప్రయోజనాలు అందని ద్రాక్షలా ఊరిస్తున్నాయి..భావోద్వేగాల రెచ్చగొట్టినంత స్పీడుగా సమస్యల పరిష్కరించడం లేదుఇన్నాళ్ల నిర్లక్ష్యం,రాజకీయ గ్రహణం వీడి నూతన రాష్ట్ర ప్రభుత్వలపరిష్కార ప్రయత్నం అభినందనీయంఫలిస్తే...

మరో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..

నిరుద్యోగులు చేస్తున్న నిరసనల పై స్పందించిన ఉపముఖ్యమంత్రిభట్టి విక్రమార్క ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలకే 30 వేల మందికినియామక పత్రాలు ఇచ్చాం మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా మేము సిద్ధం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం 11 వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం జులై 18 నుంచి ఆగస్టు 5...

నిరుద్యోగుల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది

సీఎం రేవంత్ రెడ్డి గీత కార్మికులు తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తాటివనంలో మొక్కలను నాటి లష్కర్ గూడలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను గీత కార్మికులకు అందజేశారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తాటి వనాల పెంపుకు గీత కార్మికులు...

ప్రజా భవన్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

ఆషాడ మాసం సందర్బంగా ఆదివారం ప్రజాభవన్ లోని నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్,కొండా సురేఖ ఇతర నాయకులు పాల్గొన్నారు.బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రజాభవాన్ కి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డికి,రాష్ట్ర మంత్రులకు...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీనటుడు సాయి ధరమ్ తేజ

ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సినీనటుడు సాయిధరమ్ తేజ మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం రేవంత్ రెడ్డితో కొద్దిసేపు ముచ్చటించారు.

బీబీ కా అలవా ను సందర్శించిన నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి,హైదరాబాద్ నగర పోలీసు ఉన్నతాధికారులు దబీర్‌పురాలోని బీబీ కా అలవా ను సందర్శించారు.ఈ సందర్బంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌తో పాటు అదనపు కమిషనర్‌ విక్రమ్‌సింగ్‌ మాన్‌,ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వప్రసాద్‌,సౌత్‌ జోన్‌ డీసీపీ స్నేహా మెహ్రా,నగర పోలీసు ఉన్నతాధికారులు బీబీకా ఆలమ్‌ కు నివాళులర్పించారు.ఈ సందర్బంగా...

టీజీపీఎస్సి పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు చేస్తుంది

-సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సి పారదర్శకంగానే ఉద్యోగ నియామకాలు చేస్తుందని అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు.1:50 విధానంలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తాం,1:100 రేషియోలో భర్తీ చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని,కానీ దానివల్ల కోర్టులో ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నారు.నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగానే ఉద్యోగాలను భర్తీ...

ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన " నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య" కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో...

ఉపాధ్యాయ శిక్షణ కళాశాల లలో ఉపాధ్యాయులేరి ?

తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలైన (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ),(బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్)లలో ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, ఆచార్యులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.మనదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.ప్రాథమిక విద్యా విద్యార్థి జీవితంలో పునాదిగా భావిస్తారు.ప్రాథమిక పాఠశాలలలో బోధించడానికి ఎస్జీటీ ఉపాధ్యాయులను ప్రభుత్వ, పంచాయతీ రాజ్,...
- Advertisement -spot_img

Latest News

వీధి కుక్కలు భౌబోయ్

భయపెడుతున్న గ్రామ సింహాలు: చికెన్ వ్యర్ధాలే ఆహారం వాహనాలను వెంబడించి… ప్రమాదాలకు కారణమై… పెరుగుతున్న కుక్క కాటు బాధితులు కానరాని సంతాన నిరోధక చర్యలు రోడ్డుమీదకు వచ్చేందుకు పిల్లలు, వృద్దుల్లో భయం నివారించడంలో అధికారులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS