ఫలితాల్లో 33.98 శాతం అభ్యర్థుల ఉత్తీర్ణత
1,37,429 మంది హాజరు
30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై
వివరాలు వెల్లడించిన విద్యాశాఖ
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30 వరకు నిర్వహించిన పరీక్షకు 1,37,429 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 33.98 శాతం అభ్యర్థులు...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...