Friday, September 20, 2024
spot_img

tirupathi

తిరుపతిలో దారుణం,14 ఏళ్ల బాలిక పై అత్యాచారం

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది.పాఠశాల బాలిక (14) పై ఓ కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నగరంలోని ఓ బాలిక ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతుంది.బుధవారం లంచ్ బ్రేక్ సమయంలో రుషి (40) పాఠశాలలోకి ప్రవేశించి ఆ బాలిక పై అత్యాచారం చేశాడు.బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు...

రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం

తిరుపతి, కృష్ణా జిల్లాల్లో కారు ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి, కృష్ణా జిల్లాలో జరిగిన దుర్ఘటనల్లో కారులో వెళ్తున్న వారు కన్నుమూశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపాలెంలో కల్వర్ట్‌ను కారు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు ఘటనా...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img