కానరాని ప్రమాద హెచ్చరిక బోర్డులు
తరచూ జరుగుతున్న ప్రమాదాలు
ఏడాది కాలంలో 20కి పైగా దుర్ఘటనలు
పాలకవీడు మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో మూలమలుపులు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. మూలమలుపులను గుర్తించే విధంగా కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్ల వెంట కంపచెట్లు విపరీతంగా పెరిగి, దీంతో ఎదురుగా...
అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం
సిఎల్పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా...