నిరుపయోగంగా సెగ్రిగేషన్ షెడ్లు
ఎక్కడా కనిపించని సేంద్రియ ఎరువుల తయారీ
ఊరు చివర్లో చెత్తను తగలబెడుతున్న వైనం
ప్రజాధనం దుర్వినియోగం
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో 22 గ్రామపంచాయతీలలో నిర్మించిన కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఇంటింటా సేకరించిన చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామ శివారులో నిర్మించిన...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...