రాష్ట్రంలో భూతగాదాలు చంపుకోవడాల వరకు వెళ్ళాయి…
నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం.
అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం
చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి.
టీమిండియా మాజీ క్రికెటర్ కైఫ్ అసహనం
ఐపీఎల్ 2025 సీజన్లో ఆటగాళ్లను రిటైర్డ్ ఔట్గా బయటకు పంపించాడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తప్పు బట్టాడు....