గ్రామసభల్లో నిలదీసినా కప్పిపుచ్చుకునే యత్నం
హావిూల అమలుకు ఏడాదైనా పూర్తి చేయని వైనం
మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శలు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలపై గ్రామసభల సాక్షిగా కాంగ్రెస్ సర్కారును ప్రజలు అనేకచోట్ల నిలదీసారని, ప్రజలకు సమాధానం చెప్పే స్థితిలో పాలకులు లేరని మాజీమంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి(Vemula Prashanth Reddy) అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు,...