జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎ.వి. రంగనాథ్. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్ గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు.ఈ సందర్బంగా కార్యాలయ అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ ను మార్యాదపూర్వకంగా...
తెలంగాణ యాస భాష తిట్టినట్టే ఉంటది..కానీ అది ఆవేదనతోఅరుస్తున్న అక్షరం..యాస నీ భాషని అణచివేస్తే గొంతెత్తి గంభీరంగా గర్జన అయింది..రాజ్యాన్ని ధిక్కరిస్తుంది..తల్లిఓడి లెక్క అక్కున జేర్చుకుంటుంది..తెలంగాణ...