డీజీపీకి ఫిర్యాదు చేసిన వీ.హెచ్.పీ నాయకులు
మెదక్ పట్టణంలో పోలీసుల అలసత్వం కారణంగానే అల్లర్లు జరగాయని,బక్రీద్ పండుగ సంధర్బంగా రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది పోలీసులు పక్షపాత ధోరణి ప్రదర్శించారని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలంగాణ రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం అందజేశారు.పనిగట్టుకుని హిందువులపై కేసులు నమోదు చేశారని తెలిపారు.మెదక్ లో అల్లర్లకు కారణమైన వదిలిపెట్టి,బాధితులను రిమాండ్...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...