ఇరాన్ నుంచి నేడు ఢిల్లీకి తొలి ఫ్లయిట్
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో 8 రోజులుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి క్షిపణి దాడులకు పాల్పడుతున్నాయి. ఇవాళ (జూన్ 20 శుక్రవారం) ఉదయం ఇరాన్లోని అణుస్థావరాలను టార్గెట్గా చేసుకొని ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది. ప్రతిగా ఇరాన్ మొదటిసారిగా ఇజ్రాయెల్పై క్లస్టర్ బాంబులను...