సంచలన మార్పులకు సిద్ధమైన ఐసీసీ
12 జట్లతో రెండు గ్రూపులుగా విభజించి టెస్టులు
డబ్ల్యూటీసీ 2027- 29 నుంచి అమలయ్యే అవకాశం
ఈ ఏడాది చివరకల్లా పూర్తి స్థాయి నిర్ణయం
టెస్టు క్రికెట్ చరిత్రలో ఐసీసీ సంచలన మార్పులకు సిద్ధమైంది. 12 జట్లతో రెండు గ్రూపులుగా విభజించి టెస్టులు నిర్వహించాలని యోచిస్తోంది. జై షా నేతృత్వంలో సింగపూర్ వేదికగా జరిగిన...