Wednesday, August 27, 2025
spot_img

yadadribhuvanagiri

రోగానికే రోగం దివీస్ కంపెనీకి నీళ్లు గ‌తిలేక మూసీ నీళ్ల వాడ‌కం

అక్రమంగా మూసీ నీళ్లు తరలిస్తున్ ప‌రిశ్ర‌మ‌ యాదాద్రి జిల్లాలో మరో పైప్ లైన్ నిర్మాణం జాలుకాల్వ నుండి పలు గ్రామాల మీదుగా పైపులైన్ గ్రామస్థుల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయం పైప్ లైన్ నిలిపివేసి, గ్రామసభ తీర్మానం తీసుకోవాలని డిమాండ్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నుండి సైతం లేని పర్మిషన్ ప్రముఖ ఫార్మా కంపెనీ దివీస్ ల్యాబోరేటరీస్ నిర్ణయాలు ప్రజలకు హానికలిగించేలా ఉంటున్నాయి. ఎన్ని...

మరపురాని మధుర స్నేహ జ్ఞాపకాలతో దేవుని సన్నిధిలో

చదువుకునే రోజుల్లో పాఠశాలలో మధుర జ్ఞాపకాలతో గడిపిన ఆ స్నేహితులు 35 సంవత్సరాల తర్వాత ఒక్కటటిపైకి వచ్చి కలుసుకున్నారు.1989- 90 సంవత్సరం టెన్త్ బ్యాచ్ కి చెందిన స్నేహితులు మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ స్వర్ణ గిరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కలుసుకొని ఆనందంలో మైమరిచిపోయారు.తమ ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం తర్వాత ఎవరికివారు...

అక్ర‌మార్కుల‌కు అండ‌గా ఎమ్మార్వో

యధేచ్చగా అక్రమ భూ రిజిస్ట్రేషన్లు గుంట, అర‌గుంట కూడా చేస్తున్న రాజ‌పేట‌ తహాశీల్ధార్ దామోద‌ర్‌ ఆఫ‌ర్ల‌ పేరుతో జేఎన్ఆర్ ఇన్‌ఫ్రా భారీ మోసం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా బొందుగుల్లలో ఫ్రీ లాంచింగ్ స‌.నెం. 762, 763లోని 8 ఎక‌రాల 26 గుంట‌ల్లో వెంచర్ ధ‌ర‌ణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేదు అయినా ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ పేరిట సేల్ జేఎన్ఆర్ కు...
- Advertisement -spot_img

Latest News

ACCE Elections : కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్ సెక్రటరీగా – జే. భీమ్ రావు హైదరాబాద్ సెంటర్ చైర్మన్‌గా ఎన్నిక

హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS