యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్
హయత్ నగర్లో స్కూల్ నిర్వహణ..
రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు
అధిక ఫీజులు వసూలుపై భారీ నిరసన ర్యాలీ
ఒకేసారి 30 నుండి 50% ఫీజు పెంపుపై
ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయింపు
హయత్ నగర్ లోని జీ హై స్కూల్ యాజమాన్యం లీలలు అన్నీ ఇన్ని కావు. స్కూలుకు సంబంధించిన చిత్ర విచిత్రాలు...
డబుల్ కు రెట్టింపు పెంపు
అత్యల్పంగా 15%, అత్యధికంగా 30శాతం ఫీజులు పెంచుకునే ఛాన్స్
కానీ 80శాతానికి పెంపు చేసిన తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ
సిద్ధార్థ...