Wednesday, September 17, 2025
spot_img

సుంకాల సవాళ్లు..

Must Read
  • అమెరికా భారీ సుంకాల నిర్ణయం
  • ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్‌
  • 10 శాతం నుంచి 41 శాతం వరకు..
  • భారత్‌పై 25 శాతం టారిఫ్‌ విధించిన ట్రంప్‌
  • పాక్‌కు 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గింపు

అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపేలా అమెరికా మరో కీలక ఆర్థిక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పలు ఉత్పత్తులపై 10 శాతం నుంచి 41 శాతం వరకు సుంకాలు విధిస్తూ, తాజా కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయడం జరిగింది. ఈ నిర్ణయం వాణిజ్య పరంగా అమెరికాతో బంధాలు కలిగిన అనేక దేశాలను ప్రభావితం చేయనుంది. వాణిజ్య పరస్పర ఒప్పందాలను తిరిగి పరిశీలించుకునేందుకు ఆగస్టు 1 వరకు గడువు ప్రకటించగా, కొత్త టారిఫ్‌లు ఏడు రోజుల లోపు అమలులోకి రానున్నాయి. అయితే, కొన్ని దేశాలపైనా సుంకాలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాలు విశ్లేషణకు తావిస్తున్నాయి. పలుచోట్ల దిగుమతుల వ్యయాలు పెరిగే అవకాశం ఉండటంతో, దానికి అనుగుణంగా ఆయా దేశాలు వ్యూహాత్మక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ స్థాయిలో వాణిజ్య ధోరణులు ఈ నిర్ణయంతో మారే సూచనలున్నాయి.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This