Saturday, October 4, 2025
spot_img

పైకమున్నోడికే.. పరపతెక్కువ..

Must Read

మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు అందరు. ఏదైనా ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే తెలుస్తుంది మనకు కావాల్సిన వారెందరో. మనకు అన్నీ బాగుంటేనే బంధువులెందరో. మనకు బాధలు వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు బాంధవ్యం కలవారెందరో. ఆదాయం ఎక్కువగా ఉన్నవారింటికి అందరూ చుట్టాలే. అప్పులున్నోడింటికి అందరూ శత్రువులే. అందుకే సమాజంలో పైకమున్నోడికే పరపతి ఎక్కువ.

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This