Monday, October 20, 2025
spot_img

అందుబాటులోకి అల్ట్రావయలెట్ ఎఫ్77 బైక్,ఖరీదు ఏంటంటే..?

Must Read

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ అల్ట్రావయలెట్ హైదరాబాద్ లో తొలి షోరూంను ప్రారంభించింది.ఈ సంధర్బంగా ఎఫ్77 బైక్‎ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ బైకు సింగిల్ చార్జిలో 320 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ సీఈవో నారాయణ్ సుబ్రమణ్యం తెలిపారు.ఈ బైక్ ధర రూ.2.299 లక్షలు ఉంటుందని,10.01 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ రూ.3.99 లక్షలు ఉంటుందని అన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This