Friday, September 20, 2024
spot_img

అందుబాటులోకి అల్ట్రావయలెట్ ఎఫ్77 బైక్,ఖరీదు ఏంటంటే..?

Must Read

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ అల్ట్రావయలెట్ హైదరాబాద్ లో తొలి షోరూంను ప్రారంభించింది.ఈ సంధర్బంగా ఎఫ్77 బైక్‎ను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ బైకు సింగిల్ చార్జిలో 320 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ సీఈవో నారాయణ్ సుబ్రమణ్యం తెలిపారు.ఈ బైక్ ధర రూ.2.299 లక్షలు ఉంటుందని,10.01 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ రూ.3.99 లక్షలు ఉంటుందని అన్నారు.

Latest News

ముగిసిన రెండో రోజు ఆట,308 పరుగుల ఆధిక్యంలో భారత్

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసింది.ఆట ముగిసే సారికి భారత్ రెండో ఇన్నింగ్స్...
- Advertisement -spot_img

More Articles Like This