Saturday, October 4, 2025
spot_img

జూనియర్ వైద్యులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానం

Must Read

కోల్‎కత్తా వైద్య విద్యార్థినిపై హత్యచార ఘటనపై జూనియర్ వైద్యులతో చర్చించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది.గురువారం సాయింత్రం 05 గంటలకు చర్చలకు రావాలని తెలిపింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓ లేఖ పంపారు.కేవలం 15 మంది ప్రతినిధులను మాత్రమే చర్చలకు ఆహ్వానించింది.సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే ఈ చర్చలు జరుగుతాయని లేఖలో పేర్కొన్నారు.గత నేల రోజుల నుండి అర్జీ కర్ ఆసుపత్రిలో హత్యచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యవిద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే వారితో చర్చలు జరిపేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This