Tuesday, September 9, 2025
spot_img

ప్రజల ఏకాగ్రతను పాడుచేసే హక్కు ఎవరిచ్చారు వీరికి..

Must Read

మన దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు,పర్సనల్ లోన్ అంటూ పలు రకాల స్పామ్ కాల్స్ సంఖ్య పెరగడంతో తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు..
విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయి..ట్రాయ్ నిబంధనలకు దాటవేస్తూ కొత్త దారుల్లో కంపెనీలు,కాల్ సెంటర్లు..
దేశంలో చట్టవిరుద్ధమైన కాల్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుత్తుకొస్తున్నాయి..
బిజీగా ఉండే ప్రజలతో మైండ్ గేమ్..
టెలికాం గోప్యత దారి తప్పుతోంది..నియంత్రణ,నిబంధనలకు దాటేస్తున్న వారిపై పాలకులు ఉదాసినత వీడాలి..
నిపుణులు,పోలీసులు హెచ్చరికలతో సరిపెట్టుకోకుండా..
కఠిన చర్యలతో కట్టడి చేయాలి.
ప్రజల ఏకాగ్రతను పాడుచేసే హక్కు ఎవరిచ్చారు వీరికి..

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This