Thursday, April 3, 2025
spot_img

సచివాలయం వద్ద ధర్నాకు దిగిన కానిస్టేబుల్ భార్యలు

Must Read

సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. “ఏక్ పోలీస్ ఏక్ స్టేట్” విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. తమ భర్తలను ఒక దగ్గర విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానాన్ని అమలు చేసి, ఒకే దగ్గర 03 నుండి 05 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. తమ భర్తలు బెటాలియన్లలో ఉద్యోగాలు చేయడం వల్ల తాము కుటుంబాలకు దూరం అవుతున్నామని వాపోయారు. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ భార్యాలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS