Monday, August 18, 2025
spot_img

సచివాలయం వద్ద ధర్నాకు దిగిన కానిస్టేబుల్ భార్యలు

Must Read

సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. “ఏక్ పోలీస్ ఏక్ స్టేట్” విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. తమ భర్తలను ఒక దగ్గర విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానాన్ని అమలు చేసి, ఒకే దగ్గర 03 నుండి 05 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. తమ భర్తలు బెటాలియన్లలో ఉద్యోగాలు చేయడం వల్ల తాము కుటుంబాలకు దూరం అవుతున్నామని వాపోయారు. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ భార్యాలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS