Monday, July 21, 2025
spot_img

ఫైనల్‌కి వెళ్లేది ఎవరో?

Must Read

నేడు ముంబై, పంజాబ్ మధ్య పోటీ

ఐపీఎల్‌లో ఇవాళ (జూన్ 1న) క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై, పంజాబ్ పోటీపడనున్నాయి. ఈ రోజు గెలిస్తే ఫైనల్‌లోకి అడుగుపెట్టొచ్చు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కి చేరిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కి ఈ మ్యాచ్‌ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే.. ఈ స్టేడియంలో ఈ టీమ్ రికార్డ్ ఏమాత్రం బాగలేదు. ఇక్కడ ఆడిన 5 సార్లూ ఓటమి తప్పలేదు. 2023 ఐపీఎల్ క్వాలిఫైయర్ 2లో గుజరాత్‌తో ఆడినప్పుడూ పరాజయమే పలకరించింది. ముంబై ఇండియన్స్ ఈ గ్రౌండ్‌లో చివరిసారిగా 2014లో విజయం సాధించింది. అంటే 11 ఏళ్లుగా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదని అర్థం. ఈ ఫెయిల్యూర్స్‌కి బ్రేక్ వేయటం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి, కోచ్ మహేల జయవర్ధనేకి సవాల్‌గా నిలిచింది. కాబట్టి ఈ క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చావోరేవో అన్నట్లుగా పోరాడాలి.

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాల‌న‌

ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రతిపక్ష అసత్య ప్రచారాలు నమ్మవద్దు రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ పీసీసీ మెంబర్ బండ రాంరెడ్డి “కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది కుటుంబాల్లో ఆనందం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS