Saturday, July 19, 2025
spot_img

బిజినెస్

15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఫ్రీడమ్ ట్రీ

విసి - మద్దతుగల డి2సి దిగ్గజాలు మరియు హై-డెసిబెల్ సెలబ్రిటీ ప్రచారాల ఆధిపత్యంలో, పూర్తిగా స్వయం-నిధులతో మిగిలిపోయిన భారతీయ ఎంఎస్ఎంఈ అయిన ఫ్రీడమ్ ట్రీ - డిజైన్ ఆవిష్కరణ మరియు భావోద్వేగ రిటైల్ యొక్క శక్తివంతమైన 15 సంవత్సరాల ప్రయాణాన్ని జరుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత కలర్ ఫోర్‌కాస్టర్ మరియు డిజైన్ ఆలోచనాపరురాలు లతికా ఖోస్లా 2010లో...

రెండు ఇన్-బిల్ట్ సబ్ వూఫర్లతో వస్తోన్న మొట్టమొదటి టీవీ

జూలై 18, 2025న ఫ్లిప్ కార్ట్ పై ప్రత్యేకంగా విడుదల భారతదేశంలో స్మార్ట్ లివింగ్ కు మరింతగా తోడ్పాటును అందిస్తూ ఫ్రాన్స్ యొక్క ఐకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం థామ్సన్, ఇప్పుడు గతంలో కంటే పెద్దదిగా, ప్రకాశవంతంగా 65” మరియు 75” లలో తమ అద్భుతమైన కొత్త మినీ ఎల్ఈడి టీవీ సిరీస్‌ను విడుదల చేసింది....

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం చుట్టింది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన డల్లాస్‌లో తమ నూతన చాప్టర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, ప్రపంచవ్యాప్త వైశ్య వ్యాపారవేత్తల ఏకీకరణలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ ముందడుగు కేవలం భౌగోళిక విస్తరణ...

భారతదేశపు అత్యంత సామర్థ్యం గల ఎస్‌యువి సిద్ధం

టాటా మోటార్స్ కొత్త హారియర్ ఈవీ ప్రారంభం పూణే ప్లాంట్ నుండి మొదటి ఈవీ విడుదల జూలై 2025 డెలవరీలు ప్రారంభం టాటా మోటార్స్ భారతదేశంలో విద్యుత్ వాహన విప్లవానికి ముందువరుసలో ఉన్న సంస్థ మరియు దేశంలో అతిపెద్ద ఎస్ యు వి తయారీ చేసే సంస్థ. ఈ రోజు దేశపు అత్యంత శక్తివంతమైన, అత్యధిక సామర్థ్యం గల...

హైటెక్స్ లో మూడు రోజుల పాటు దీప్ మేళా

పోస్టర్ విడుదల చేసిన క్లబ్ సభ్యులు దేశ నలుమూలల నుండి రానున్న ఉత్పత్తులు హైదరాబాద్‌ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియర్ షాపింగ్ ఎగ్జిబిషన్ దీప్ మేళా 2025 తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. దీప్ శిఖా మహిళా క్లబ్ ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల మేళా జూలై 18 (శుక్రవారం) నుండి 20 (ఆదివారం) వరకు హిట్‌ఎక్స్...

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ కార్యాల‌యం

మ‌రింత మెరుగైన మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సాధిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ‌ నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ (ఎన్‌హెచ్ఆర్‌డీఎన్‌) హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో త‌న అత్యాధునిక కార్యాల‌యాన్ని శ‌నివారం ప్రారంభించింది. ఇది దేశ‌వ్యాప్తంగా మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి విష‌యంలో మ‌రింత ముందుకు వెళ్ల‌డం, ఎక్స్‌లెన్స్, సృజ‌నాత్మ‌క‌త‌, సుస్థిరాభివృద్ధి దిశ‌గా త‌న కృషిని చాట‌డంలో ఎన్‌హెచ్ఆర్‌డీఎన్ నిబ‌ద్ధ‌త‌కు ఒక నిద‌ర్శ‌నం. నాయ‌క‌త్వం, అభివృద్ధి,...

విజయవాడలో FICCI సమావేశం

విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌లో ఇవాళ (జూన్ 25 బుధవారం) జరిగిన భారత వాణిజ్య & పరిశ్రమల సమాఖ్య (FICCI) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ-2025 సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.

ఈపీఎఫ్ఓలో ఆటోసెటిల్‌మెంట్ పరిమితి రూ.5 లక్షలకు పెంపు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సభ్యులకు శుభవార్త. అడ్వాన్స్ విత్‌డ్రాకు సంబంధించిన ఆటో సెటిల్‌మెంట్ లిమిట్‌ని కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షలకు పెంచింది. ఇప్పటివరకు ఈ పరిమితి లక్ష రూపాయలు మాత్రమే కావటం గమనార్హం. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ప్రకటన చేశారు. ఆటో సెటిల్‌మెంట్‌ను కేంద్ర...

స్విస్ బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన భారతీయుల సంపద

పొలిటికల్ లీడర్లు, బిజినెస్‌మ్యాన్‌లు, కోటీశ్వరులు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. 2024లో మన దేశంవాళ్లు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగింది. తద్వారా రూ.37,600 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని స్విస్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల తెలిపింది. ఈ బ్యంక్‌ను 1713వ సంవత్సరంలో స్థాపించారు. 2024లో...

5 ఏళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష్యం

ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష 2025-2030 మధ్య కాలంలో అమలుచేయాల్సిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ4.0పై సీఎం చంద్రబాబు ఇవాళ (జూన్ 23 సోమవారం) అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో నూతన విధానాన్ని రూపొందించనున్నారు. క్లస్టర్లవారీగా రాష్ట్రంలోని...
- Advertisement -spot_img

Latest News

కాళేశ్వరం మూడేళ్లకే కూలడం నిర్లక్ష్యం

పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు కెసిఆర్‌ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS