పిసిసి అబర్వర్ల సమావేశంలో మీనాక్షి వెల్లడి
సమావేశానికి రానివారి పేర్లు తొలగింపు
కాంగ్రెస్ పార్టీ పదవుల్లో సీనియర్లకు పెద్ద పీట వేయనున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ విూనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో బుధవారం గాంధీభవన్ లో పీసీసీ అబ్జర్వర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 70 మంది అబ్జర్వర్లను ఆహ్వానించగా.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితోపాటు...
జానారెడ్డిపై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చినట్లు సమాచారం
గాంధీ భవన్లో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. వారం క్రితం జానారెడ్డిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తనకు మంత్రి పదవి రాకుండా మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు...
ఇన్నేళ్ళ చరిత్రలో కిస్మత్రెడ్డి తెలంగాణకు చేసిందేమిటీ ?
మీలాగ రాహస్య ప్రేమను నడపడం మా పార్టీకి అలవాటులేదు
గత జన్మలో కిషన్, అసద్ అన్నదమ్ములు అనుకుంటా
కులం మతం రాజకీయాలకు కాలం చెల్లింది
మూసీ పై కాదు ముందు సబర్మతి గురించి మాట్లాడండి
బండి సంజయ్ భాష ఎలాంటిదో అందరికీ తెలుసు
బీజేపీ నేతల పై విరుచుకుపడ్డ మహేష్ గౌడ్
ఇన్నేళ్ళ పాటు ఎంపీగా,...
కేటీఆర్ ప్రధాని ట్విట్కు చామల కౌంటర్
హెచ్సీయూ భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కేటీఆర్ చేసిన ట్వీట్కు ఎక్స్ వేధికగా ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్ అయన చురకలు అంటించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ట్విట్టర్ ద్వారా స్పందించిన కేటీఆర్కు ధన్యావాదాలు అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు....
ప్రజలే విసిగిపోయి కూల్చడానికి సిద్దం ఉన్నారు
సుప్రీం తీర్పుతో సర్కార్ కళ్లు తెరవాలి
మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నేత కెటిఆర్
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చే ఆలోచన తమకు లేదని.. అవసరమైతే ప్రజలే కూలుస్తారని, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది...
కాంగ్రెస్ బలం పెరుగుతుందనే సోనియా గాంధీ,రాహుల్ గాంధీలపై ఈడి కేసులు - మంత్రి పొన్నం ప్రభాకర్
బీజేపీ అంటేనే ఈడి, మోడీ, ఐటీ దాడులుగా పని చేస్తుందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గత ఎన్నికల తరువాత కాంగ్రెస్ బలం పెరుగుతుండడం, ప్రజల కోసం అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేస్తుండడంతో...
కక్ష్యసాధింపులో భాగంగా నెషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ కేసులు
రాహుల్ కుల సర్వేకు పూనుకుంటే మోడీకి భయమెందుకు
అక్రమ కేసులతో గొంతునొక్కే ప్రయత్నం
ప్రతిపక్షాల మీద ఇప్పటికే 95 అక్రమ కేసులు పెట్టిన బీజేపీ
రాజకీయ స్వార్థానికి ప్రభుత్వ దర్యాప్తులను వాడుతున్న మోదీ
అదర్శనగర్ ఈడీ కార్యాలయం ముందు నిరసనలో మహేష్గౌడ్
బీజేపీకి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న గాంధీ కుటుంబం పై అక్రమ...
ప్రమాణ స్వీకారం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హరితసేలో భాగంగా మామ్మిడి మొక్కను నాటి దాసోజు
ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాసోజు శ్రావణ్ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం నాడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తన ఛాంబర్లో దాసోజు శ్రావణ్తో...
మాజీమంత్రి హరీష్ రావు విమర్శలు
వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పొలాలు...
అనేకకార్యక్రమాలు అమలుచేసి చూపాం
సిఎల్పి సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తోందని, లబ్ధిదారులు ఈ పథకాలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ...
ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులు కావాలన్న లక్ష్యం
లబ్దిదారుడి ఇంట భోజనం చేసిన మంత్రి పొన్నం
పేదోళ్లు కూడా సన్నం బువ్వ తినాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్ దుకాణాల...