ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్ లో జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బందికి ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి...
హైదరాబాద్ అందంగా ఉంచటంలో జిహెచ్ఎంసి వర్కర్ల కీలకమైన పాత్ర: మంత్రి పొన్నం ప్రభాకర్
వర్కర్లు కిట్స్ తప్పక సద్వినియోగం చేసుకోవాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్ లో జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బందికి...
అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ ఆధ్వర్యంలో బంగారు పతక అవార్డులు
ప్రతిభా వంతులైన వైశ్య విద్యార్థుల పోటీ తత్వాన్ని పెంపొందించడానికి అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ హైదరాబాద్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు పతక అవార్డు ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఖైరతాబాద్లోని వాసవి సేవా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్.ఎస్.వి...
పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రాక్టికల్ పరీక్షలలో అవినీతి
రాష్ట్ర వైద్య విద్య వ్యవస్థలో ఒక చీకటి అధ్యాయం
కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తుకు ప్రశ్నార్థకం
లంచం డిమాండ్ మరియు అంగీకారం
గాంధీ మెడికల్ కాలేజీ కు చెందిన ప్రొఫెసర్ , కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్. కోటేశ్వరమ్మపై ఆరోపణలు
దోషులపై కఠిన చర్యలకు సర్వత్ర డిమాండ్
హైదరాబాద్లోని సుప్రసిద్ధ ఉస్మానియా మెడికల్ కాలేజీలో...
డిప్యూటీ తాసిల్దార్ జావీద్ అరెస్ట్
నల్గొండ సివిల్ సప్లై కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతూనే ఉన్నారు. తాజాగా నల్లగొండలో పౌరసరఫరా ల శాఖ కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దార్ జావీద్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి...
పల్నాడు పర్యటనలో ముగ్గరుని పొట్టన పెట్టుకున్న జగన్
నెల్లూరు పర్యటనలో మండిపడ్డ మంత్రి లోకేశ్
ప్రతిపక్షంలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో మార్పు రాలేదని, ఇప్పటికీ హెలికాప్టర్లలోనే తిరుగుతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం నెల్లూరు పట్టణ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ...
దలైలామాకు భారతరత్న ఇవ్వాలి
పలువురు ఎంపిల సంతకాల సేకరణ
దలైలామా భారతరత్న నామినేషన్కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పదిమంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలను సేకరించింది. రాబోయే రోజుల్లో దీనిని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి సమర్పించనుంది. దీనిపై రాజ్యసభ ఎంపీ సుజీత్ కుమార్ మాట్లాడుతూ,...
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర క్రీడలు, కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. తెలంగాణలో క్రీడా యూనివర్సిటీ, ఖేలో ఇండియాపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ వేదికగా అనేక క్రీడలు నిర్వహించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రికి వినతి...
తెలంగాణ కేసీఆర్ జాగీరా..?
ఎందుకీ అహంకారం అంటూ బండి ప్రశ్న
తెలంగాణ కేసీఆర్ జాగీరా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కొడుకు కెటిఆర్కు అహంకారం తగ్గలేదన్నారు. అధికారం పోయినా నిజాలు గుర్తించకుండా ఇంకా అహంకారం ప్రదర్శిస్తే కుదరదని అన్నారు. వాడు వీడు అని తిడితే కేసీఆర్ కుటుంబం కార్లలో కూడా తిరగనివ్వమన్నారు. రాధాకృష్ణ...