భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన ZEE5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’తో మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది. ఓటీటీలోకి వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ను క్రాస్ చూసి దూసుకుపోతోంది. ఈ సూపర్నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక...
రీసెంట్గా రిలీజ్ అయిన మలయాళ యాక్షన్-డ్రామా ‘నరివేట్ట’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాంటి బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. జూలై 11 నుంచి ‘నరివేట్ట’ చిత్రం సోనీ లివ్లోకి రాబోతోంది. ఇండియా సినిమా కంపెనీ బ్యానర్పై టిప్పుషన్, షియాస్ హసన్ నిర్మించిన ఈ చిత్రానికి అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ...
సరికొత్త హారర్ కామెడీ మూవీగా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది "లోపలికి రా చెప్తా" సినిమా. ఈ చిత్రాన్ని మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొండా వెంకట రాజేంద్ర హీరోగా...
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ - మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) కోసం చేతులు కలిపింది. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. ఇది అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్లో ఇంతకు...
అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్
‘కుబేర’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ఆ మూవీ టీమ్ అంచనా వేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20న వరల్డ్వైడ్గా విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఫస్ట్...
మంచు విష్ణు కథ రాసి కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప. రేపటి(జూన్ 25 బుధవారం) నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభంకానున్న ఈ మూవీ.. శుక్రవారం(జూన్ 27న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెన్సార్ సైతం పూర్తయింది. సెన్సార్ అధికారుల సూచన మేరకు 12 నిమిషాల నిడివి గల సీన్లను తొలగించారు. దీంతో టోటల్ రన్టైమ్...
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. గిరిజనులను అవమానించేలా మాట్లాడారనే ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు ఈ చర్య చేపట్టారు. ఏప్రిల్ 26న రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన రెట్రో అనే మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్లో విజయ్ చేసిన వ్యాఖ్యలను గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని అశోక్ కుమార్ రాథోడ్ అనే...
గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం-3 రాబోతుంది అంటూ మోహన్ లాల్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ ట్వీట్లో.. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరుంబవూర్తో కలిసి దిగిన ఫొటోను షేర చేశారు. దృశ్యం సిరీస్లో మూడో పార్ట్ గురించి స్వయంగా మోహన్ లాల్ ప్రకటించడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. సాధ్యమైనంత...
నాగచైతన్య.. కార్తీక్వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది నాగచైతన్యకు 24వ మూవీ. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రీసెంట్గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. నాగచైతన్య ఈ సినిమాతోపాటు తన 25వ పిక్చర్ గురించి కూడా రెడీ అవుతున్నాడు. తనతో 'మజిలీ’ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ శివ...