Saturday, July 19, 2025
spot_img

సినిమా

“ప్రభుత్వ సారాయి దుకాణం” ఫస్ట్ లుక్ విడుదల

జాతీయ అవార్డ్ దర్శకులు నరసింహ నంది దర్శకత్వంలో వచ్చిన 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఉత్తమ విలువలు కలిగిన సినిమాల తరువాత నరసింహ నంది తాజాగా ఎస్విఎస్ ప్రొడక్షన్స్ , శ్రీనిధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం గ్రాండ్...

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని ఆయ‌న అధికారిక నివాసంలో అజ‌య్...

ZEE5 లోకి రానున్న భైరవం

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5 తాజాగా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్‌’తో మళ్ళీ అందరినీ ఆకట్టుకుంది. ఓటీటీలోకి వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చూసి దూసుకుపోతోంది. ఈ సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇక...

జూలై 11 నుంచి సోనీ లివ్‌లోకి నరివేట్ట

రీసెంట్‌గా రిలీజ్ అయిన మలయాళ యాక్షన్-డ్రామా ‘నరివేట్ట’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాంటి బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. జూలై 11 నుంచి ‘నరివేట్ట’ చిత్రం సోనీ లివ్‌లోకి రాబోతోంది. ఇండియా సినిమా కంపెనీ బ్యానర్‌పై టిప్పుషన్, షియాస్ హసన్ నిర్మించిన ఈ చిత్రానికి అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు. ఈ...

లోపలికి రా చెప్తా.. టిక్ టాక్ చేద్దామా..

సరికొత్త హారర్ కామెడీ మూవీగా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది "లోపలికి రా చెప్తా" సినిమా. ఈ చిత్రాన్ని మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొండా వెంకట రాజేంద్ర హీరోగా...

మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ - మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) కోసం చేతులు కలిపింది. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. ఇది అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్ కంటెంట్‌లో ఇంతకు...

వంద కోట్ల క్లబ్‌లోకి ‘కుబేర’

అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్ ‘కుబేర’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ఆ మూవీ టీమ్ అంచనా వేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20న వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఫస్ట్...

‘కన్నప్ప’ అడ్వాన్స్ బుకింగ్స్ 25న ప్రారంభం

మంచు విష్ణు కథ రాసి కథానాయకుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం కన్నప్ప. రేపటి(జూన్ 25 బుధవారం) నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభంకానున్న ఈ మూవీ.. శుక్రవారం(జూన్ 27న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సెన్సార్ సైతం పూర్తయింది. సెన్సార్ అధికారుల సూచన మేరకు 12 నిమిషాల నిడివి గల సీన్లను తొలగించారు. దీంతో టోటల్ రన్‌టైమ్...

విజయ్ దేవరకొండపై కేసు

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. గిరిజనులను అవమానించేలా మాట్లాడారనే ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులు ఈ చర్య చేపట్టారు. ఏప్రిల్ 26న రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన రెట్రో అనే మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్‌లో విజయ్ చేసిన వ్యాఖ్యలను గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని అశోక్ కుమార్ రాథోడ్ అనే...

‘దృశ్యం-3’పై మోహన్‌లాల్ ఇంట్రస్టింగ్ ట్వీట్

గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. దృశ్యం-3 రాబోతుంది అంటూ మోహన్ లాల్ చేసిన ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ ట్వీట్‌లో.. దర్శకుడు జీతూ జోసెఫ్, నిర్మాత ఆంటోని పెరుంబవూర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర చేశారు. దృశ్యం సిరీస్‌లో మూడో పార్ట్ గురించి స్వయంగా మోహన్ లాల్ ప్రకటించడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. సాధ్యమైనంత...
- Advertisement -spot_img

Latest News

కాళేశ్వరం మూడేళ్లకే కూలడం నిర్లక్ష్యం

పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు కెసిఆర్‌ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS