Saturday, July 19, 2025
spot_img

ఆంధ్రప్రదేశ్

ఎస్సి, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల వ్యవహారం

రూల్‌ ఆఫ్రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ సమావేశం ఎస్సి, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. శుక్రవారం నాడు వెలగపూడి సచివాలయంలో మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గుమ్మడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్‌, అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్‌ యాదవ్‌, పలువురు ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. ఈ సంధర్బంగా ఇతర రాష్ట్రాల్లో...

తప్పులను కప్పి పుచ్చుకునేందుకే విమర్శలు

జగన్‌ తీరుపై మండిపడ్డ మంత్రి పార్థసారథి గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, పోలవరం, నీటిపారుదల ప్రాజెక్టుల అంశంలో తప్పిదాలపై ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విషం చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి విమర్శించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం విూద విమర్శలు చేస్తూ.. అబద్దాలే పునాదిగా చేసుకొని పబ్బం గడుపుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని...

తిరుమలలో చిరుతల సంచారం

భయాందోళనలో శ్రీవారి భక్తులు గత కొంతకాలంగా తిరుమల శ్రీవారి భక్తులను చిరుత పులులు సంచారం భయాందోళనలకు గురి చేస్తున్నాయి. గత కొంతకాలంగా పలు ప్రాంతాల్లో చిరుత పులులు నడకదారులకు దగ్గరలోనే కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. తాజాగా మరోసారి అలిపిరి జూ పార్క్‌కు సమీపంలోనే చిరుత సంచరించింది. గురువారం తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతంలో ఫారెస్ట్‌...

6 లక్షల ఎకరాలకు సాగునీరు

హంద్రీనీవా ప్రాజెక్టుతో రైతులందరికి మేలు రాయలసీమకు నీరివ్వడమే మా లక్ష్యం సీమ కరువు కాటకాలు తెలిసిన వ్యక్తిని ఎన్టీఆర్‌ ఆలోచనలో పుట్టిందే హంద్రీనీవా గత ఐదేళ్లు జగన్ ఏమీ చేయలేదని విమర్శలు మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ నుంచి నీటి విడుదల చేసిన సిఎం చంద్రబాబు రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు నీటితో బాగుపడే...

ఖేలో ఇండియా నిధులివ్వండి

కేంద్రమంత్రికి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి ఖేలో ఇండియా నిధులివ్వాలంటూ కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయకు ఎపి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగింది. బుధవారం కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయను రామ్మోహన్‌ నాయుడుతో కలసి చంద్రబాబు కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు...

కేసులకు భయపడేది లేనేలేదు

వడ్డీతో సహా చెల్లించడం ఖాయం ఈ ప్రభుత్వం మహా అయితే మూడేళ్లు ఉంటుంది రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో అధ్వాన్న పరిస్థితి కావాలనే తన పర్యటనలో రెచ్చగొట్టే చర్యలు చేసిన అప్పులకు చంద్రాబు లెక్కలు చెప్పాలి మీడియా సమావేశంలో మండిపడ్డ జగన్‌ తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. భయపడేది లేదు, ప్రజల తరఫున పోరాటం ఆగేది లేదు అని వైసీపీ అధినేత, మాజీ...

తిరుమలలో ఘనంగా ఆణివార ఆస్థానం

సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి తిరుమలలో ఆణివార ఆస్థానం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మలయప్పస్వామి వారు ఉభయదేవేరులతో సర్వభూపాల వాహనంపై వేంచేశారు. మరో పల్లకిలో సర్వ సైన్యాధ్యక్షడు విష్వక్సేనులు దక్షిణ అభిముఖంగా వేంచేశారు. ఉత్సవ మూర్తులతో పాటు మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు. జీయర్లు ఊరేగింపుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం పుష్పపల్లకి వాహనంపై...

ఎక్కడికి వెళ్లిన మనుషులను చంపడమేనా

పల్నాడు పర్యటనలో ముగ్గరుని పొట్టన పెట్టుకున్న జగన్‌ నెల్లూరు పర్యటనలో మండిపడ్డ మంత్రి లోకేశ్‌ ప్రతిపక్షంలో ఉన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిలో మార్పు రాలేదని, ఇప్పటికీ హెలికాప్టర్లలోనే తిరుగుతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. సోమవారం నెల్లూరు పట్టణ నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ...

ఆరునెలల్లోనే తాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తి

మంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడి ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆరునెలల్లోనే తాగునీటి ప్రాజెక్ట్‌ పూర్తి చేశామని మంత్రి పయ్యావుల కేశవ్‌ వ్యాఖ్యానించారు. సోమవారం ఉరవకొండలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. ఉరవకొండ...

ఒక చేత్తో బిజెపి జెండా.. మరో చేత్తో కూటమి అజెండా

బిజెపి కొత్త అధ్యక్షుడు మాధవ్‌ వెల్లడి బీజేపీని ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసేలా పని చేస్తానని ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టిన పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో కూటమి అజెండాతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలను మాజీ...
- Advertisement -spot_img

Latest News

కాళేశ్వరం మూడేళ్లకే కూలడం నిర్లక్ష్యం

పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు కెసిఆర్‌ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS