Wednesday, June 18, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

కోట్ల విలువైన ప్రభుత్వ భూములు గోల్‌మాల్!

సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం, తిరుమలగిరి మండలంలో సర్కారీ భూములు గోల్ మాల్! వ్యాపారులకు, నాయకులకు ఎకరాల కొద్ది ప్రభుత్వ భూములను అమ్ముకున్న మండల రెవెన్యూ అధికారులు.. 2018 నుండి 2022 వరకు తిరుమలగిరిలో రెవిన్యూ అధికారుల బరితెగింపు! అసైన్మెంట్ కమిటీ లేదు, కలెక్టర్ ఆమోదం లేదు, పబ్లిక్ నోటీసు లేదు.. అంతా ఆగమాగం! సర్వే నెం. 835, 826,...

అవినీతి రారాజు శ్రీనివాసులు

ప్రభుత్వ భూముల పరాధీనంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు పాత్రా! అక్రమాల అడ్డాగా మారిన సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ విభాగం? ఉప్పల్‌ ఖాల్స భూ కుంభకోణం.. శ్రీనివాసులు అవినీతికి అద్దం శ్రీనివాసులు అవినీతి అపారత్వం.. వ్యవస్థాగత అవినీతికి నిదర్శనం? అవినీతిపరునికి మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించారని విమర్శలు ˜ అవినీతికి పాల్పడి, తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారిపై చట్టపరమైన...

యాదాద్రి భువనగిరి జిల్లాలో చెలరేగిపోతున్న భూబకాసురులు

(సీలింగ్ ల్యాండ్ ను అడ్డగోలుగా ఆక్రమించిన సాల్వో ఎక్స్ ప్లోజివ్స్ అండ్ కెమికల్స్ యాజమాన్యం..) రాజాపేట్ మండలం, చల్లూరు గ్రామంలోని 322/4 సర్వే నెంబర్ లోని భూమి సీలింగ్ భూమి.. రాజకీయ పలుకుబడితో చక్రం తిప్పిన సాల్వో అధినేత జై రాంరెడ్డి.. ఇక్కడ పూచికపుల్ల కదలాలన్నా ఈయన గారి అజమాయిషీ ఉండాల్సిందే.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇతనికి అండగా ఉన్నాడని...

ఉత్తమ కమీషనరా? ఉత్త కమీషనరా?

పీర్జాదిగూడ మున్సిపల్‌ లో…పన్నులు కట్టించుకోగానే కాదు… మౌళిక వసతులెక్కడ ?ఉత్తమ కమీషనర్‌ ప్రజల బాధలు పట్టించుకోరా ?పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో అద్వాన స్థితిలో రోడ్లుఅయోధ్య నగర్‌లో అస్తవ్యస్థంగా డ్రైనేజీ వ్యవస్థచిన్నపాటి కుంటలను తలపిస్తున్న కాలనీల రోడ్లుపార్కులలో ఓపెన్‌ జీమ్‌ మాయమైన పట్టించుకోని సిబ్బంది అది పేరుకే మున్సిపల్‌ కార్పోరేషన్‌… ప్రజల సమస్యలు పట్టవు…. డ్రైనేజీ వ్యవస్థను...

మట్టి మాఫియాకు అధికారుల అండదండలు?

ఫిర్యాదు చేస్తే స్పందించిన నాధుడే కారువు. గత వారం రోజులుగా మట్టి తరలిస్తున్న చడి చప్పుడు లేదు. అధికారుల ప్రగల్బాలు ప్రకటనల వరకేనా? మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఉన్నట్టా, లేనట్టా.? సంబంధిత శాఖ అధికారులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. పోలీసులు. మట్టిని తరలించే అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా కొన్ని వందల టిప్పర్ల మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు....

తప్పతాగి తప్పించుకోలేరు!!

మందు బాబులపై పోలీసుల నజర్‌…!! పగలూ… రాత్రీ డ్రంకెన్‌ డ్రేవ్‌…!! మందుబాబులు ఉహించని ప్రాంతాల్లో తనిఖీలు…!! హైదరాబాద్‌ భాగ్యనగర రహాదారులపై మోతాదుకు మించి మద్యం తాగి ఇష్టారాజ్యంగా రహాదారులపై వస్తున్న వారిపై నగర ట్రాఫీక్‌ పోలీసులు బ్రీత్‌ఎనలైజర్స్‌తో (శ్వాస పరీక్ష) దృష్టి కేంద్రీకిరంచారు.పగలు..రాత్రీ అని తేడా లేకుండా నగరంలోని పలు ఏరియల్లో డ్రంకెన్‌ డ్రెవ్‌ పేరుతో తనిఖీలు...

ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పట్టణ ప్రణాళిక విభాగం

-చైన్ మెన్ ల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాల దందా… -చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు…ప్రభుత్వ ఆదాయానికి గండి -అనుమతులకు మించి నిర్మిస్తే వారు అడిగినంత ఇయ్యాల్సిందే.. -మల్లంపేట్ లో చక్రం తిప్పుతున్న చైన్ మెన్ పై చర్యలు ఎప్పుడు..? -దుండిగల్ టౌన్ ప్లానింగ్ లో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్… దుండిగల్ పట్టణ ప్రణాళిక విభాగం ప్రైవేటు వ్యక్తుల...

సర్కారు బడులకు పునరుజ్జీవం ఎప్పుడు?

10 ఏండ్లలో సుమారు 2000 బడులు మాయం.. రాష్ట్రంలో అంతరించిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు.. ప్రయివేట్ విద్యా సంస్థలను నిలువరించలేని దుర్భర స్థితిలో ప్రభుత్వం.. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో చదువుకోవాలా..? చదువు కొనాలా..? ఇంజనీరింగ్ ఫీజులను తలదన్నే రీతిలో ఎల్ కే జీ ఫీజులు 33 జిల్లాలకు ముగ్గురు డీఈఓలే, మిగిలినవారు ఎఫ్ఏసీలు.. చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలు.. ఆచరణలో సాధ్యమయ్యే పరిస్థితి లేదు.. చదివిన సదువులతో...

కొండలను మింగుతున్న అనకొండలు

దేవుడి పేరుతో మట్టి, మైనింగ్ వ్యాపారం..! నల్లగొండ అన్వేశ్వరీ మాత గుట్ట భూముల దోపిడి పై 'ఆదాబ్' ప్రత్యేక కథనం గుట్టపైన మైనింగ్, మట్టి వ్యాపారం.. గుట్ట కింద ప్రభుత్వ భూముల కబ్జా కోణం! రెవిన్యూ, మున్సిపాలిటీ, మైనింగ్ శాఖల మౌనం.. అనుమానస్పదం! సర్కార్ భూమి సర్వే నెం.33/స లో ఎకరాల కొద్ది భూములను చదును చేస్తున్న వైనం గతంలో బి.ఆర్.ఎస్,...

మెప్మా సామ్రాజ్యానికి నీనే రాణి

నచ్చింది చేస్తా.. నచ్చకుంటే తొలగిస్త.. నేను తప్పు చేస్తే, నన్ను అడిగేవారే లేరు.. రోజురోజుకు పెరిగిపోతున్న మెప్మా అధికారి అరాచకాలు. ఎక్కడ ఫిర్యాదు చేసిన, చివరగా నా దగ్గరికి రావాల్సిందే. పోలీస్ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్న రాణి.. మెప్మా లోని అధికారి పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళలు. ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణి, నేను నచ్చిందే చేస్తాను.. నచ్చకుంటే తోసేస్తాను...
- Advertisement -spot_img

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS