Thursday, June 12, 2025
spot_img

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 14,582 కొలువులు

Must Read

నిరుద్యోగులకు భారీ శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ssc) దాదాపు 14,582 కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 37 రకాల నౌకరీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఈ గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల నియామకానికి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2025ను నిర్వహించనునంది. ఈ పోస్టులకు 2025 జులై 4 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. టయర్-1 పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)ను జులై 9 నుంచి 11 తేదీల మధ్య నిర్వహించే అవకాశం ఉంది. టయర్-2 పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)ను డిసెంబర్‌లో జరపనుంది. పూర్తి వివరాలకు ssc.gov.inను సందర్శించొచ్చు.

Latest News

దేశంలో 7 వేలు దాటిన కరోనా కేసులు

మన దేశంలో కొవిడ్ కేసులు 7 వేలు దాటాయి. లేటెస్ట్ డేటాను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇవాళ (జూన్ 11న బుధవారం) వెల్లడించింది....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS