Monday, July 28, 2025
spot_img

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 14,582 కొలువులు

Must Read

నిరుద్యోగులకు భారీ శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ssc) దాదాపు 14,582 కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 37 రకాల నౌకరీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఈ గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల నియామకానికి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2025ను నిర్వహించనునంది. ఈ పోస్టులకు 2025 జులై 4 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. టయర్-1 పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)ను జులై 9 నుంచి 11 తేదీల మధ్య నిర్వహించే అవకాశం ఉంది. టయర్-2 పరీక్ష(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)ను డిసెంబర్‌లో జరపనుంది. పూర్తి వివరాలకు ssc.gov.inను సందర్శించొచ్చు.

Latest News

టి-హబ్ వేదికగా ఘనంగా ముగిసిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం

నగరంలోని టి-హబ్‌ వేదికగా 'డిజిప్రెన్యూర్.ఏఐ' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS