Tuesday, June 24, 2025
spot_img

రైల్వేల్లో 6180 టెక్నీషియన్ పోస్టులు

Must Read

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 6180 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 89 పోస్టులు, రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 47 ఖాళీలు, రైల్ వీల్ ఫ్యాక్టరీలో 36 ఉద్యోగాలు ఉన్నాయి. 2025 జూన్ 28 నుంచి జులై 28 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒక ఆర్ఆర్బీకి మాత్రమే దరఖాస్తు చేయాలి. పూర్తి వివరాలతో కూడిన ప్రకటన జూన్ 28న విడుదల కానుంది. సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్ కోసం www.rrbsecunderabad.gov.inను సందర్శించొచ్చు.

Latest News

ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ (జూన్ 24 మంగళవారం) సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS