Monday, June 16, 2025
spot_img

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్

Must Read

హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌శాంతంగా ముగిసింది. పోలింగ్ నిమిత్తం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ సెంటర్లను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. 250 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4గంటల వరకు ఓలింగ్ ప్రక్రియ జ‌రిగింది.

Latest News

ఇజ్రాయెల్‌లోని ఇండియన్లు సేఫ్‌

భారత రాయబార కార్యాలయం ప్రకటన ఇజ్రాయెల్‌లోని ఇండియన్‌లందరూ సేఫ్‌గా ఉన్నారని, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS