Friday, July 25, 2025
spot_img

డీఈఈసెట్-2025 రిజల్ట్స్‌ రిలీజ్‌

Must Read

తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన డీఈఈసెట్-25 రిజల్ట్స్‌ జూన్‌ 5న గురువారం రిలీజ్‌ అయ్యాయి. ఈ మూడేళ్ల కోర్సుకి సంబంధించి 2025–28 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 2025 మే 25న ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. 73.18 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 48,815 మంది దరఖాస్తు చేయగా 33,321 మంది పరీక్ష రాశారు. వీరిలో 28,442 మంది అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.

Latest News

పాఠశాల కూలి ఏడుగురు మృతి

రాజస్థాన్‌లోని ఝూలవర్‌ లో ప్రభుత్వ పాఠశాల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఝూలవర్‌ జిల్లా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS