Wednesday, September 17, 2025
spot_img

55 దేశాలకు చైనా భలే ఆఫర్

Must Read

55 దేశాల ప్రజలు తమ దేశంలో 240 గంటలు (10 రోజులు) వీసా లేకుండానే జర్నీ చేసే ఆఫర్‌ను చైనా ప్రకటించింది. ఈ లిస్టులో ఇండోనేషియా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు ఉన్నాయి. టూరిజం సెక్టార్‌కి బూస్ట్ ఇచ్చేందుకు డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది నేటి (జూన్ 12 గురువారం) నుంచే అమల్లోకి వచ్చింది. ఇంటర్‌లైన్ టికెట్లు, ఇంటర్నేషనల్ జర్నీకి సంబంధించిన డాక్యుమెంట్లు కంపల్సరీగా ఉండాలి. ఇవి ఉన్నవారు చైనాలోని 24 రాష్ట్రాల్లోని 60 ఓపెన్ పోర్టుల ద్వారా ఎంటర్ కావచ్చు. టూరిస్ట్ ప్లేస్‌లు, కుటుంబ సందర్శనలు వంటివి చేయొచ్చు. స్టడీ, వర్క్, న్యూస్ రిపోర్టింగ్ వంటివి చేయాలంటే మాత్రం వీసాతోపాటు ముందస్తు అనుమతులు ఉండాలి.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This