Thursday, July 31, 2025
spot_img

వారికి అశ్రునివాళి

Must Read

గాలి మోటర్ ఎక్కి గగనతలంలో ప్రయాణిస్తున్నవారి ప్రాణాలు పోయిన సంఘటన యావత్ ప్రపంచాన్ని పాపం అనేలా చేసింది. గమ్యం చేరుకునే లోపే గాలిలో కలిసిపోయిన ప్రజల ప్రాణాలు.. దివి నుంచి భువి మీదకు కూలిన గాలి మోటర్ సాంకేతిక లోపంతో శవాల కుప్పలుగా మారే.. ఎగిసిపడిన మంటల్లో మాంసపు ముద్దలు ఎవరివో తెలియక కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆకాశానికి చేరే.. గాలి మోటర్ ఎక్కని అమాయక ప్రజల ప్రాణాలు కూడా పోయి గాయాలపాలైరి. ఎందరో జీవితాలు గాలిలో కనురెప్పపాటున కనపడకుండా పోయినవారికి అశ్రునివాళి. మీ కుటుంబ సభ్యులు ఈ బాధాకరమైన సంఘటన నుంచి బయటపడేలా మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నా.

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
Latest News

ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పైనాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,వాస్తవం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS