Monday, August 4, 2025
spot_img

5 వేల మందితో కర్నూల్‌లో యోగా

Must Read

థిమాటిక్ యోగా కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరంలోని ఔట్ డోర్ స్టేడియంలో పారిశుధ్య కార్మికులు సహా 5 వేల మందితో ఆసనాలు వేశారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్,కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ పి.రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Latest News

సీఎం వ్యాఖ్యలపై కోమటిరెడ్డి ఆగ్రహం

సోషల్ మీడియా విలేకరులను హేళ‌న చేయ‌డం త‌గ‌దు.. సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంట‌ర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై ఆయన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS