Friday, August 15, 2025
spot_img

ఇజ్రాయెల్‌లోని ఇండియన్లకు సంబంధించిన ఆ ప్రచారం తప్పు

Must Read

స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

ఇజ్రాయెల్‌లోని ఇండియన్లు అక్కడి మన ఎంబసీలో పేర్లు నమోదుచేసుకొని భారత్‌కు రావాలంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఫైన్ లేదా కారాగార శిక్ష విధిస్తారనేది పూర్తిగా అబద్ధమని తెలిపింది. అసత్య ప్రచారాలను నమ్మొద్దని సూచించింది.

సరైన సమాచారం కోసం ఎంబసీ అఫిషియల్ అప్డేట్‌లపైన ఆధారపడాలని పేర్కొంది. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయుల పేర్ల నమోదు అనేది సంక్షోభ సమయాల్లో చేపడతారని తెలిపింది. అలా సేకరించిన సమాచారం ఆధారంగా వారికి అత్యవసర సమయాల్లో సహాయం చేస్తామని, సంక్షేమ పథకాలను, సౌకర్యాలను కల్పిస్తాని వివరించింది.

Latest News

పెంచల్ రెడ్డి జీవిత కథతో రూపొందిన “ఆపద్భాంధవుడు”

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS