Tuesday, June 24, 2025
spot_img

5 ఏళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు లక్ష్యం

Must Read

ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష

2025-2030 మధ్య కాలంలో అమలుచేయాల్సిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ4.0పై సీఎం చంద్రబాబు ఇవాళ (జూన్ 23 సోమవారం) అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో నూతన విధానాన్ని రూపొందించనున్నారు.

క్లస్టర్లవారీగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రణాళికలు రచించనున్నారు. ఈ రంగంలో ఇప్పటికే రాష్ట్రంలో 23 సంస్థలు రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ సమీక్షలో మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News

హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీలో 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు

రక్షణ శాఖ పరిధిలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీ(హెచ్‌వీఎఫ్)లో 1850 జూనియర్ టెక్నీషియన్ పోస్టులను ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు ప్రకటన విడుదలైంది. పనితీరును బట్టి కాంట్రాక్ట్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS